పొత్తు కుదిరాక 21 అసెంబ్లీ స్థానాలకు కుదింపు

  బీజేపీతో పొత్తు కుదరకముందు తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 సీట్లు కేటాయించడం, గాయత్రీ మంత్రంలోనూ 24 అక్షరాలు ఉంటాయంటూ ఆ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ సమర్థించడం తెలిసిందే. అయితే, బీజేపీతో పొత్తు కుదిరాక […]

Loading

అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన […]

Loading

కేజ్రీవాల్ అరెస్ట్ పై కపిల్ సిబల్

  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వెంటనే ఒక […]

Loading

టీడీపీ అభ్య‌ర్థుల మూడో జాబితా

టీడీపీ అభ్య‌ర్థుల మూడో జాబితా విడుద‌లైంది. 11 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 13 పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌ను ఈ జాబితాలో పార్టీ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్ల‌మెంట్ స్థానాల్లో టీడీపీ […]

Loading

కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన

  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత […]

Loading

బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు

తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు….సీజ్ చేసిన పోలీసులు. అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. […]

Loading

మోకాళ్ల‌పై మెట్లెక్కి.. తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న‌ జాన్వీక‌పూర్‌

  అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ర‌చూ ద‌ర్శ‌నం కోసం తిరుమ‌లకు వ‌స్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నెల 6న కూడా జాన్వీ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి […]

Loading

తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయి

  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]

Loading

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందని… కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిద్ధం సభలను జగన్ పెట్టిన తర్వాత… […]

Loading

చైనాలో గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు

  చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి ఒకరు అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. మరో నాలుగు రోజుల్లో భారత్ కు తిరిగి రావాల్సి ఉండగా అంతలోనే మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం […]

Loading