టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందని… కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిద్ధం సభలను జగన్ పెట్టిన తర్వాత… బహిరంగ సభ పెట్టుకునే ధైర్యాన్ని టీడీపీ, జనసేనలు చేయలేకపోయాయని చెప్పారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే కానీ ప్రచారం చేయలేని పరిస్థితిలో టీడీపీ, జనసేన ఉన్నాయని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు వారాహి యాత్రలు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎదురైన మోసాలు ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. జగన్ పాలనలో జరిగిన మంచి, కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. మరోసారి గడపగడపకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవ్యాఖ్యలు చేశారు.
Spread the love ఏపీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ వారేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి […]
Spread the love విజయవాడ పశ్చిమ శనివారం రధం సెంటర్లో అన్న సంతర్పణ యాంకర్: ఆకలిగొన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్న లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శంఖానాదం వెంకటరావు పెదపూడి తెలిపారు. ప్రతి పౌర్ణమికి […]
Spread the love భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీయ ప్రెస్ మీట్*విజయవాడ లంకా దినకర్,బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి హృదయం ప్రతినిధిప్రధాని మోదీ మొదటి ప్రచార దశలో భాగంగా 17మార్చి లో చిలకలూరిపేటలో […]