ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు మృతి

రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వైనం ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు […]

Loading

బెంగ‌ళూరులో తీవ్ర నీటి ఎద్ద‌డి

  ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న అద్దెదారులు స్నానాల‌ కోసం జిమ్‌లకు వెళ్తున్న వైనం క‌రవు జిల్లాలుగా బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్  తోటపని, నిర్మాణం, నీటి ఫౌంటెన్‌ల వంటి వాటికి తాగు నీటిని […]

Loading

ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లను ఆయన సందర్శించారు.  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన […]

Loading

స్పందించని దేవుడికి పూజలు ఎందుకు చేయాలి?

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో సామాజిక విషయాలపై ఆమె నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా సోషల్ […]

Loading

ఎవ‌రైనా త‌న‌ కాళ్లు ప‌ట్టుకుంటే న‌చ్చ‌ద‌న్న ప్ర‌ధాని మోదీ

 ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో శుక్ర‌వారం జ‌రిగిన‌ నేష‌న‌ల్ క్రియేట‌ర్స్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ చేసిన ఒక‌ ప‌ని అందిరి హృద‌యాల‌ను గెలుచుకుంది. విజేత‌ల‌కు అవార్డులు ప్ర‌దానం చేస్తున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ […]

Loading

కాపులను పవన్ కల్యాణ్ నట్టేట ముంచాడు

  తనను నమ్మిన కాపులను పవన్ కల్యాణ్ నట్టేట ముంచాడని ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఘాటుగా  విమర్శించారు. ఒకనాడు చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయననే దేవుడు అంటున్నాడని మండిపడ్డారు. […]

Loading

జగన్ పాపం పండిందన్న యనమల

మహిళా దినోత్సవం నాడు సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాపం పండిందని, అధికారం కోసం చేసిన పాపాలే శాపాలయ్యాయని పేర్కొన్నారు. జగన్ 420 అన్న షర్మిల […]

Loading

సీఎం సలహాదారును కలిసిన విషయంపై కేటీఆర్‌కు మల్లారెడ్డి వివరణ

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారును తాను ఎందుకు కలిసిందీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. నిన్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి, […]

Loading

ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు జీఓ నం.3 శ‌రాఘాత‌మ‌న్న‌ ఎమ్మెల్సీ క‌విత

  భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత హైదరాబాదులోని ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష‌కు దిగారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు జీఓ నం.3 శ‌రాఘాతంగా నిలుస్తోంద‌ని క‌విత ఆరోపించారు. ఈ జీఓను […]

Loading

ధర్మశాల టెస్టులో గిల్, రోహిత్ సెంచరీల వరద

  ధర్మశాల టెస్టులో తొలి రోజు బంతితో వీరవిహారం చేసి ఇంగ్లిష్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత జట్టు.. రెండో రోజు బ్యాటింగులోనూ దుమ్మురేపుతోంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, యువ ఆటగాడు శుభమన్‌గిల్ ఇద్దరూ శతకాలు […]

Loading