సి ప్లేన్ లో విజయవాడ నుండి శ్రీశైలం చేరుకున్న రాష్ట్ర పర్యాటక

0

 సి ప్లేన్  లో విజయవాడ నుండి శ్రీశైలం చేరుకున్న రాష్ట్ర పర్యాటక

, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ 

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రోడ్లు, భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్ 

వేద పండితుల ఆశీర్వచనాలు,  తీర్థ ప్రసాదాల స్వీకరణ అనంతరం మంత్రి కందుల దుర్గేష్ కి  శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని బహుకరించిన రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version