ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
Spread the love సుజనా గెలుపు కై 108 కొబ్బరి కాయలు కొట్టారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టిడిపి, జనసేన బలపరిచిన బిజెపి కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం […]
Spread the love సుజనా ను గెలిపిస్తాo రెల్లి సంఘం నేత ప్రసాద్ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రెల్లి హక్కుల సంఘం […]
Spread the love *సోమిరెడ్డి ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఇరిగేషన్ ఎస్ఈ* ఆదిత్య హృదయం ప్రతినిధి *సోమశిల, కండలేరు డ్యాంలను పరిశీలించిన అనంతరం రాపూరు మండల పరిధిలోని గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో […]