ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
Spread the loveఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. *తేదీ. 11-11-2025. మద్యం సేవించి వాహనాలు నడిపిన 165 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు విజయవాడ నగరంలో రోడ్డు […]
Spread the loveధి:10-11-2025 సోమవారం ఉదయం 9:00″గం లకు ” మొగల్రాజపురం లోని MLA బొండా ఉమామహేశ్వర ఇంటి వద్ద 24వ డివిజన్ కస్తూర్బాయ్ పేట, Y.దుర్గ,దమరల నరసమ్మ,జోగు కవిత లకు చిరు వ్యాపారం నిమిత్తం […]
Spread the loveఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 08, 2025 పథకాల స్ఫూర్తికి అనుగుణంగా అభివృద్ధి అడుగులు.. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని.. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర […]