జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

0

 మంగళగిరి

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

జనవాణిలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి కందుల దుర్గేష్

బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్… ప్రతి ఒక్క అర్జీని నిశితంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్

అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపిన మంత్రి దుర్గేష్

ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమన్న మంత్రి కందుల దుర్గేష్

అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి దుర్గేష్*

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version