ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ రోడ్డు మూసివేత.

0

 అమరావతి :

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ రోడ్డు మూసివేత.

వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేత. 

మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాని భక్తులకు సూచన.

 ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో నిలిచిపోయిన ట్రాఫిక్‌.

 ఇబ్బందులు పడుతున్న భక్తులు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version