ఎవ‌రైనా త‌న‌ కాళ్లు ప‌ట్టుకుంటే న‌చ్చ‌ద‌న్న ప్ర‌ధాని మోదీ

 ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో శుక్ర‌వారం జ‌రిగిన‌ నేష‌న‌ల్ క్రియేట‌ర్స్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ చేసిన ఒక‌ ప‌ని అందిరి హృద‌యాల‌ను గెలుచుకుంది. విజేత‌ల‌కు అవార్డులు ప్ర‌దానం చేస్తున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ […]

Loading

రాజ‌కీయాల్లోకి భార‌త బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ ష‌మీ

  స్వ‌దేశంలో గ‌తేడాది జ‌రిగిన వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌లో భార‌త స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న‌దైన ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. అయితే, ఇదే టోర్నీలో గాయ‌ప‌డిన ష‌మీ ఆ త‌ర్వాత చికిత్స తీసుకుని ప్ర‌స్తుతం […]

Loading

గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గించిన ప్రధాని మోదీ!

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై […]

Loading

కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

  లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ […]

Loading

నేడు క‌శ్మీర్‌కు ప్ర‌ధాని మోదీ

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న ‘విక‌సిత్ భార‌త్‌.. విక‌సిత్ జ‌మ్మూక‌శ్మీర్’ కార్య‌క్ర‌మానికి హాజ‌రు రూ.1400కోట్ల పర్యాటక ప్రాజెక్టుల ప్రారంభం 2వేల రైతు సేవా కేంద్రాల‌ ఏర్పాటు ప్ర‌ధాని మోదీ గురువారం జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. […]

Loading

ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో తీర్పు

  ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ […]

Loading

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో…ఈడీ విచారణకు నేను రెడీ కేజ్రీవాల్

 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే, […]

Loading

నేడే మోదీ తెలంగాణ టూర్

  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో […]

Loading

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

 దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి నాణ్యత కనిష్ట స్థాయులకు పడిపోవడంతో ఆప్ సర్కారు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ స్కూళ్లకు […]

Loading