18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం

 అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, 19 వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వ వేటువేసింది. నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 […]

Loading

అయోధ్యకు వెళుతున్నారా…దర్శనం, హారతి వేళల్లో మార్పులు చేసినట్లు వివరణ

  అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కీలక సూచనలు చేసింది. రోజూ లక్షకు పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారని వెల్లడించింది. భక్తుల సౌకర్యం కోసం, దర్శనం […]

Loading

బెంగళూరులో తీవ్ర స్థాయికి చేరిన నీటి కరవు

  బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం […]

Loading

మాలీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది

  మే 10 నాటికి ద్వీపసమూహం విడిచిపెట్టాలని చైనా  అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు  ఆదేశించిన తర్వాత మాల్దీవుల నుండి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదించింది. భారతదేశం, మాల్దీవులు […]

Loading

గోవాలో యాక్సిడెంట్.. నెల్లూరు యువతి దుర్మరణం

  గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. […]

Loading

సికింద్రాబాద్-విశాఖ మధ్య..రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

  సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా… సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు […]

Loading

ఢిల్లీలో అర్ధరాత్రి…న్‌కౌంటర్.. ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

  నిన్న రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. […]

Loading

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు మృతి

రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వైనం ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు […]

Loading

బెంగ‌ళూరులో తీవ్ర నీటి ఎద్ద‌డి

  ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న అద్దెదారులు స్నానాల‌ కోసం జిమ్‌లకు వెళ్తున్న వైనం క‌రవు జిల్లాలుగా బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్  తోటపని, నిర్మాణం, నీటి ఫౌంటెన్‌ల వంటి వాటికి తాగు నీటిని […]

Loading

ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లను ఆయన సందర్శించారు.  ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన […]

Loading