బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు

తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు….సీజ్ చేసిన పోలీసులు. అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. […]

Loading

మోకాళ్ల‌పై మెట్లెక్కి.. తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న‌ జాన్వీక‌పూర్‌

  అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ర‌చూ ద‌ర్శ‌నం కోసం తిరుమ‌లకు వ‌స్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నెల 6న కూడా జాన్వీ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి […]

Loading

తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయి

  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]

Loading

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందని… కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిద్ధం సభలను జగన్ పెట్టిన తర్వాత… […]

Loading

చైనాలో గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు

  చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి ఒకరు అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. మరో నాలుగు రోజుల్లో భారత్ కు తిరిగి రావాల్సి ఉండగా అంతలోనే మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం […]

Loading

హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కు జగన్?

  గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకుముందు ఇచ్చిన హామీలపై బదులిచ్చాకే బస్సు […]

Loading

చిలకలూరిపేట సభ తర్వాత తొలి భేటీ

  టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. పెండింగ్ అభ్యర్థులు, ఎన్నికల […]

Loading

శ్రీవారి సేవలో లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్

  టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శ్రీవారి సేవలో […]

Loading

దేశ రక్షణ సామర్థ్యాలలో కొత్త శకానికి నాంది

  ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి 1500 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. కర్ణాటకలోని మైసూరులో బీఈఎంఎల్ ఇంజన్ విభాగంలో బుధవారం […]

Loading

‘న్యూరాలింక్’ తొలి పేషెంట్

 టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మరో అద్భుతం సాధించింది. న్యూరాలింక్ మైక్రో‌చిప్‌ను మెదడులో అమర్చుకున్న తొలిపేషెంట్ కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలిగారు. ఆన్‌లైన్‌లో చెస్, వీడియో గేమ్ ఆడారు.  […]

Loading