ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్ డేట్ ను సమంత వెల్లడించారు. ట్రీట్ మెంట్ కొనసాగుతోందని, ప్రస్తుతం క్రయోథెరపీ చికిత్స చేయించుకుంటున్నానని సమంత తెలిపారు.
క్రయోథెరపీతో రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని వివరించారు. మానసిక ఉల్లాసానికి ఈ క్రయోథెరపీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ చికిత్సలో భాగంగా సమంత మైనస్ 150 డిగ్రీల అతి శీతలమైన ఓ టబ్ లో కూర్చున్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్టు చేశారు.
Spread the love ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజని, సజ్జల రూ.6.5 […]
Spread the love NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం : ది.04-05-2024(శనివారం) లక్ష్మీపురం గుడిమెట్ల గ్రామాలలో. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి జన హారతి ధర్మాన్ని గెలిపించండి మంచి కోసం కుటుంబమంతా […]
Spread the love బాప్టిస్ట్ పాలెం సమస్యలను పరిష్కరిస్తా సు జనా చౌదరి బాప్టిస్ట్ పాలెం ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. డాక్టర్ కటికల మనోజ్ […]