రథసప్తమి వేడుక ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఈవో, అదనపు ఈవో
రథసప్తమి రోజున విఐపి బ్రేక్, స్పెషల్ దర్శనాలు రద్దు
ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుక ఏర్పాట్లపై తిరుమల మాడవీధుల పరిశీలన.
శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైంది: తితిదే ఈవో.
ఫిబ్రవరి 4న రథసప్తమికి రెండు లక్షల మంది వచ్చే అవకాశం.
సప్త వాహనాలపై స్వామివారు దర్శనమిస్తారు.
పుష్కరిలో చక్రస్నాన మహోత్సవం జరగనుంది.
రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: ఈవో