Home Andhra Pradesh రథసప్తమి వేడుక ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఈవో, అదనపు ఈవో

రథసప్తమి వేడుక ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఈవో, అదనపు ఈవో

3
0

 రథసప్తమి వేడుక ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఈవో, అదనపు ఈవో

రథసప్తమి రోజున విఐపి బ్రేక్, స్పెషల్ దర్శనాలు రద్దు

ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుక ఏర్పాట్లపై తిరుమల మాడవీధుల పరిశీలన.

శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైంది: తితిదే ఈవో.

ఫిబ్రవరి 4న రథసప్తమికి రెండు లక్షల మంది వచ్చే అవకాశం.

సప్త వాహనాలపై స్వామివారు దర్శనమిస్తారు.

పుష్కరిలో చక్రస్నాన మహోత్సవం జరగనుంది.

రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: ఈవో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here