జగన్ గెలుపును అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు

  వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడలోని ఆ పార్టీ కార్యాలయంలో […]

Loading

బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బాహుబలి తర్వాత చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అలరించింది. అయితే అనుష్క శెట్టి కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా వుంది. ఆ […]

Loading

జ‌గ‌న్ నుంచి ప్రాణ హాని ఉందంటూ.. ర‌క్ష‌ణ కోసం సీబీఐ కోర్టులో ద‌స్త‌గిరి పిటిష‌న్‌

  మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని విన‌తి  ఎంపీ అవినాశ్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని దస్తగిరి మరో పిటిషన్  […]

Loading

పవన్ కల్యాణ్…ఎక్కడ నెగ్గాలో తెలియదు.. ఎక్కడ తగ్గాలో అస్సలు తెలియదు

  జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా అత్తారింటికి దారేది డైలాగ్ కు పేరడీ వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ‘ఎక్కడ నెగ్గాలో తెలియదు.. ఎక్కడ […]

Loading

రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష బ‌రిలోకి డొనాల్డ్ ట్రంప్

  వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, తాజాగా ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. […]

Loading

గోవాలో యాక్సిడెంట్.. నెల్లూరు యువతి దుర్మరణం

  గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. […]

Loading

సికింద్రాబాద్-విశాఖ మధ్య..రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

  సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా… సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు […]

Loading

పొత్తు చెడగొట్టాలన్న కుట్ర పనిచేయలేదు: దేవినేని ఉమ

  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ, ప్రజలకు భరోసా కలుగుతాయన్నారు. […]

Loading

చంద్రబాబు ఇంటివద్ద..పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు

  కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ అలోచించి […]

Loading