మైనింగ్ కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్
ఖనిజాలపై పన్నులు విధించే హక్కు రాష్ట్రాలకు ఉందన్న సుప్రీం
తీర్పుపై మరింత వివరణ ఇచ్చిన సుప్రీం కోర్టు.
2005, ఏప్రిల్ 1 నుంచి అమల్లో వచ్చేలా రాష్ట్రాలు పన్నులు విధింవచ్చు.
పాత బకాయిలపై పెనాల్టీ విధించరాదని రాష్ట్రాలకు సూచన
ప్రభుత్వ కంపెనీలపై రూ. 70,000 కోట్ల భారం..
భారీ నష్టాలతో ట్రేడవుతున్న మైనింగ్ కంపెనీల షేర్లు.