బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. టి.దైవ ప్రసాద్

0

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.25.07.2025.

మహిళా పోలీస్ స్టేషన్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. టి.దైవ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో కర్నూల్ రిజనల్ ఆఫీస్, సి.ఐ.డి. నందు డి.ఎస్.పి.గా పని చేస్తున్న  టి.దైవ ప్రసాద్  ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఏ.సి.పి.గా బదిలీ అయినారు.

ఈ సందర్భంగా  మహిళా పోలీస్ స్టేషన్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంధించినారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version