అందరికీ ఆహ్వానం
ఉత్తరాఖండ్ ప్రయాగ్ రాజ్ నందు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 144 ఏళ్లకోసారి వచ్చే మహా
కుంభమేళాను 44 రోజుల పాటు మాహాద్భుతంగా నిర్వహించి మహా కుంభ మేళా ముగింపు రోజు మహా శివరాత్రి పురస్కరించుకొని *మహా భక్తి చానెల్* నిర్వహిస్తున్న శివోహం కార్యక్రమానికి విచ్చేస్తున్న *శ్రీ శ్రీ శ్రీ మహమండలేశ్వర్ కైలసానంద గిరిజా మహారాజ్* మరియు వారి బృందం
కుంభమేళా ముంగిపు రాత్రి వేళ జరగనున్న అరుదైన ఖగోళ ఘట్టం బుధుడు ,కుజుడు, బృహస్పతి, శని , యురేనస్ నెప్ట్యూన్ అనే ఏడు గృహాలు ఆకాశంలో కవాతు చేసే అద్భుత సమయాన అమరావతి వేదికగా “మహా లింగోద్భవం ” కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు త్రివేణి సంగమం గంగా జల ప్రసాదాన్ని అందించనున్న శ్రీ శ్రీ శ్రీ మహమండలేశ్వర్ కైలసానంద గిరిజా మహారాజ్
అదే శుభ సమయాన మా ఆహ్వానాన్ని మన్నించి మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, విద్యా ఐటి శాఖామాత్యులు నారా లోకేష్, దేవాదాయ శాఖ మాత్యులు ఆనం వెంకటరామి రెడ్డి తో పాటు ఎంతో మంది అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మంగళగిరి కాజ టోల్ ప్లాజా వద్దనున్న దశావతారం వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం వద్ద 26 ఫిబ్రవరి 2025 సాయత్రం 5:00 నుండి తెల్లవారు ఝామున 5 .00 గం వరకు యాగాలు రుద్రాభిషేకంలతో పాటు భక్తపారవశ్యం ఉట్టిపడేలా అనేక మంది ప్రముఖ కళాకారులతో సంగీత గాన కచేరీలను నిర్వహించనుంది మహా గ్రూప్
భక్తులు , ప్రజలు ఈ మహా శివ జాగరణలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహమండలేశ్వర్ కైలసానంద గిరిజా మహారాజ్ ఆశీస్సులు , మహా దేవుని అనుగ్రహం పొంది మమ్మలిని ఆశీర్వదించాలని కోరుతున్నాం.
ఆహ్వానించివారు:
వంశీ కృష్ణ మారెళ్ళ
ఛైర్మన్ , మాహా గ్రూప్