‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’ 29 మే 2025 అన్నప్రసాద, పధకముకు విరాళం”శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో అన్న ప్రసాదం వితరణ నిమిత్తం చిట్టినగర్, విజయవాడ నగరం కు చెందిన బి. పూర్ణ చంద్ర రావు కుటుంబసభ్యులతో కలిసి 1లక్ష 116 రూపాయలు చెక్కు రూపములో అన్నదానం నిమిత్తం విరాళం గా అందించారు.ఈ సందర్బంగా దాతకు, కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను అందించడమైనది.
