ఆర్ధిక కమిటీ ల ఛైర్మన్లు గా నూతనంగా ఎన్నికైన వేగుళ్ళ జోగేశ్వరరావు, కూన రవి కుమార్ తో సీఎం చంద్రబాబు ని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
వెలగపూడి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కార్యాలయంలో పి.యు.సి. కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కూన రవి కుమార్ , మైన్స్ & జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర , రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యులుగా ఎంపికైన ఏలూరి సాంబశివరావు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో మరియు ఇతర సభ్యులతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్బంగా మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలియజేసారు.