ఎసిఏ త‌రుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత

 24-09-2024 ఎసిఏ త‌రుఫున  సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ : ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున  […]

Loading

297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి

 పత్రిక ప్రకటన  297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి *అగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంఖుస్థాపన చేసిన మంత్రి […]

Loading

ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

 ఎదురుమొండి  – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు • ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం • కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం  • తక్షణమే […]

Loading

38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు.

 అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే సుజనా చౌదరి 38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ  కార్యాలయంలో […]

Loading

అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

 అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై  అక్టోబర్ 3 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను పశ్చిమ శాసనసభ్యులు […]

Loading

హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం

 *24.09.2024* *పత్రిక ప్రకటన* *రామాలయ రథం దగ్ధం ఘటన కలిచివేసింది* – *వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు* హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం   అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో […]

Loading

వరద బాధితులలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సాయం అందించాలి

 *24.09.2024* *పత్రిక ప్రకటన* వరద బాధితులలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సాయం అందించాలి *కలెక్టర్ కు విన్నవించిన వైసీపీ నేతలు* వరద బాధితులలో ఏఒక్కరూ మిగిలిపోకుండా ప్రభు okత్వ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ […]

Loading

వరదతో తీవ్రంగా నష్ట పోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాదితులను లాఠిలతో చితకబాదిన బెజవాడ పోలీసులు

 *విజయవాడ*  అత్యంత భయానికమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బెజవాడ పోలీసులు […]

Loading

పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్య. మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దీక్ష మాలధారణ

  పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్య  గత పాలకుల హయాంలో జంతు అవశేషాలతో కల్తీ అయిన నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపారు  హిందువుల మనోభావాలను […]

Loading

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా టౌన్ విశ్వబ్రాహ్మణ సంగం నాయకులు

 విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన జి ఎస్ రాజు రోడ్డు రైతు బజార్ ప్రక్కన   నిర్మాణంలో ఉన్న స్థలానికి సంబంధించి కొంతమంది బయట వ్యక్తులు స్థలం దగ్గరకు వచ్చి సంఘీలని దుర్భాషలాడినందుకు వారి మీద […]

Loading