ప్రజలందరికీ జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి : యార్లగడ్డ గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లోనూ ఈ దీపావళి పండుగ కొత్త వెలుగుల నింపాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. గన్నవరం […]
![]()
దీపావళి శుభాకాంక్షలు తెలిపినఎమ్మెల్యే సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి) తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన […]
![]()
అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు ఏపీకి గత 16 నెలల్లోనే రూ.10 లక్షల […]
![]()
రాష్ట్ర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అంధకారంపై […]
![]()
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి […]
![]()
విజయవాడ పున్నమీ ఘాట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… • జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం• జీఎస్టీ సంస్కరణల […]
![]()
సీఎం చంద్రబాబు తో దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజల కలలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా, భవానిపురం, 19/10/2025. విజయవాడ భవానిపురం పున్నమి ఘాట్ ఏర్పాటు చేసిన దీపావళి […]
![]()
జీఎస్టీ సంస్కరణలతో మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరం సూపర్ జీఎస్టీ తో దేశంలో పెరిగిన వస్తువుల అమ్మకాలు సూపర్ జీఎస్టీ.. […]
![]()
ఇంద్రకీలాద్రి, 14 అక్టోబర్ 2025ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరిజవహర్ లాల్, దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ వార్ల ఆధ్వర్యంలో ఈరోజు […]
![]()
విజయవాడ, తేదీ: 13.10. 2025 కనకదుర్గమ్మను దర్శించుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ […]
![]()