మేమున్నామంటూ ఆర్‌డీవోల భ‌రోసా

ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబ‌ర్ 28, 2025 మేమున్నామంటూ ఆర్‌డీవోల భ‌రోసా విజయవాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని చిట్టినగర్, గుణదలతో పాటు మొగల్రాజపురంలో కొండచరియల ముప్పు ఉన్న ప్రాంతాలలో పర్యటించి […]

Loading

పునరావస కేంద్రాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయకార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

పునరావస కేంద్రాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయకార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మొంథా తుఫాన్‌ నేపద్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ […]

Loading

పునరావాస కేంద్రాలలో పర్యటించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

పునరావాస కేంద్రాలలో పర్యటించిన మంత్రి సత్య కుమార్ యాదవ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పునరావాస కేంద్రాలను ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన […]

Loading

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం యార్లగడ్డ

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : యార్లగడ్డ గన్నవరం :కోస్తాజిల్లాలను వణికిస్తున్న మెంతా తుఫాను తీవ్రత కారణంగా ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, […]

Loading

మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది.M.P కేశినేని చిన్ని MLA సుజనా చౌదరి ఆదేశాలతో

మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది.M.P కేశినేని చిన్ని MLA సుజనా చౌదరి ఆదేశాలతోతుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 52 వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో […]

Loading

తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – MLA

28-10-2025 వాతావరణ శాఖ అన్ని చర్యలు తీసుకుని, ప్రజలను అప్రమత్తం చేసి, తీర ప్రాంతాల నుండి తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – […]

Loading

రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే

రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి ఆర్టీజిఎస్ నుండి తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని […]

Loading

ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ

అమరావతి,తేదీ, 28,అక్టోబర్, 2025. ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీభారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ఎస్‌. విష్ణువర్ధన్‌రెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా […]

Loading

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110 వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, అక్టోబర్ 28 : రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ […]

Loading

పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తతఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర

పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పకడ్బందీగా సహాయక చర్యలు• పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, పాలు, మందులతోపాటు జనరేటర్లు ఏర్పాటు• అత్యవసర పరిస్థితులను […]

Loading