మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
![]()
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
![]()
సాయి నాథుని కృప తో రాష్టం సర్వతోభివృద్ధి చెందాలి మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలతో జీవించి రాష్ట్రం అన్ని రంగాలలో […]
![]()
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ హైదరాబాద్:జులై 21 తెలంగాణలో మరో సారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఆరుగు రు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు […]
![]()
వర్షాల నేపథ్యంలో 52 డివిజన్లో బాధితులకు ఆర్థిక సాయం చేసిన.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ, జులై 21. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో బాధిత […]
![]()
అమరావతి వివాదాస్పదంగా మారిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, […]
![]()
ఏలూరు,/వేలేరుపాడు, జూలై ,20 : పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర […]
![]()
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ బాధతుల చెప్పుకున్న సామాన్యులు 15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం […]
![]()
అమరావతి ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు: నిమ్మల రామానాయుడు ఆదేశాలు వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలన్న నిమ్మల వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత భవనాలను సిద్ధం […]
![]()
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎంపిలతో పాటు సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రులు *రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు, పథకాలు సాధించడంలో ఎంపిలు కీలకంగా ఉండాలని […]
![]()
ఈరోజు పశ్చిమ నియోజకవర్గం లోని 44వ డివిజన్ పరిధిలో క్వారీ రోడ్డు , పార్థసారధి రోడ్డు నందు గత రెండు మూడు రోజుల నుంచి వర్షాల కారణంగా కొండపై ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిన […]
![]()