శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు. వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

Loading

సాయి నాథుని కృప తో రాష్టం సర్వతోభివృద్ధి చెందాలి మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

 సాయి నాథుని కృప తో రాష్టం సర్వతోభివృద్ధి చెందాలి మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు  బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ  నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలతో జీవించి రాష్ట్రం అన్ని రంగాలలో […]

Loading

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

 తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ హైదరాబాద్:జులై 21 తెలంగాణలో మరో సారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.  ఆరుగు రు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు […]

Loading

వర్షాల నేపథ్యంలో 52 డివిజన్లో బాధితులకు ఆర్థిక సాయం చేసిన.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

 వర్షాల నేపథ్యంలో  52 డివిజన్లో బాధితులకు ఆర్థిక సాయం చేసిన..  విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ, జులై 21. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో బాధిత […]

Loading

వివాదాస్పదంగా మారిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది

 అమరావతి  వివాదాస్పదంగా మారిన దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి  వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి రెండేళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. ఇక్కడినుంచే అక్రమ వ్యవహారాలు, […]

Loading

పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

              ఏలూరు,/వేలేరుపాడు, జూలై ,20 :  పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర […]

Loading

పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

 పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ బాధతుల చెప్పుకున్న సామాన్యులు 15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం […]

Loading

ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు: నిమ్మల రామానాయుడు ఆదేశాలు

అమరావతి ఎంత విపత్తు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు: నిమ్మల రామానాయుడు ఆదేశాలు వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచాలన్న నిమ్మల వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత భవనాలను సిద్ధం […]

Loading

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎంపిలతో పాటు సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎంపిలతో పాటు సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రులు *రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు, పథకాలు సాధించడంలో ఎంపిలు కీలకంగా ఉండాలని […]

Loading

ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆదేశాల ప్రకారం లింగాల అనిల్ కుమార్ మరియు సంబంధిత ఏరియా శానిటరీ సిబ్బందితో కలిసి కాలవలు

ఈరోజు పశ్చిమ నియోజకవర్గం లోని 44వ డివిజన్ పరిధిలో క్వారీ రోడ్డు , పార్థసారధి రోడ్డు నందు గత రెండు మూడు రోజుల నుంచి వర్షాల కారణంగా కొండపై ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిన […]

Loading