ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10, 2025 మానసిక ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి […]
![]()
Your blog category
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10, 2025 మానసిక ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి […]
![]()
విజయవాడ, తేదీ: 10.10.2025 • రాష్ట్ర ఆయుష్ శాఖ కు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల• దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలుఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట […]
![]()
పత్రికా ప్రకటనఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10, 2025 కళలు, కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి […]
![]()
విజయవాడ, తేదీ: 10.10.2025 అమరావతిలో సెంట్రల్ లైబర్రీ నిర్మాణానికి వర్క్ షాపు రాష్ట్రంలో గ్రంధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమరావతిలో అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం అమరావతిలో అధ్బుతమైన అత్యాధునిక వసతులతో సెంట్రల్ లైబ్రరీ […]
![]()
ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి : యార్లగడ్డగన్నవరం :పేద రోగులకు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని […]
![]()
విజయవాడ: తేదీ, 10.10.2025 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో “విదేశ్ సంపర్క్ కార్యక్రమాన్ని”స్ధానిక వివంత హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు, ఏపీఎన్ఆర్టీ (APNRT) అధికారులు, […]
![]()
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నెల 11 వ తేదీన శనివారం, కేదారేశ్వరపేట , విఎంసి కళ్యాణమండపంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ […]
![]()
తేదీ.10.10.2025అమరావతి తే.10–10–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 32 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం […]
![]()
డీఎస్సీ 1998 ఉపాధ్యాయులని రెగ్యులైజేషన్ చేయాలి– బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయవాడ: డీఎస్సీ 1998 ఉపాధ్యాయులు రెగ్యులైజేషన్ చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు . శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో […]
![]()
ప్రచురణార్థం 05-10-2025 కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వ్యాపార రంగానికి పూర్వవైభవంగత ప్రభుత్వ హయంలో కుదేలైన వ్యాపార రంగంఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడిస్పైసి ఇన్ మల్టీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం విజయవాడ: గత వైసిపి ప్రభుత్వం […]
![]()