రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి ఆర్టీజిఎస్ నుండి తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని […]
![]()
Your blog category
రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి ఆర్టీజిఎస్ నుండి తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని […]
![]()
అమరావతి,తేదీ, 28,అక్టోబర్, 2025. ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్రెడ్డి భేటీభారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్రెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా […]
![]()
రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110 వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, అక్టోబర్ 28 : రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ […]
![]()
పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పకడ్బందీగా సహాయక చర్యలు• పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, పాలు, మందులతోపాటు జనరేటర్లు ఏర్పాటు• అత్యవసర పరిస్థితులను […]
![]()
బీసీ హాస్టల్ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందాం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత తాడేపల్లి/అమరావతి : మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందామని […]
![]()
తుఫాను సంసిద్ధతపై సమీక్షను నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తెలంగాణలలో మోంతా తుఫాను ప్రభావాన్ని అంచనా వేస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని రైల్వేలను ఆదేశించిన […]
![]()
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న సతీసమేతంగా, తమ కుటుంబసభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని […]
![]()
విజయవాడ నగరపాలక సంస్థ28-10-2025 బుడమేరులో ఉన్న వ్యర్ధాలను తొలగించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుడమేరులో ఉన్న గుర్రెపుడెక్కులను, వ్యర్థాలను తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం […]
![]()
విజయవాడ నగరపాలక సంస్థ28-10-2025 మొంథ తుఫాను నేపథ్యంలో విస్తృతమైన చర్యలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మొంథ తుఫాను నేపథ్యంలో విస్తృతమైన చర్యలు చేపట్టామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. […]
![]()
అనాధ బాలల మధ్య దీపావళి వేడుకలు. చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు నింపిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు( చంటి) ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ […]
![]()