ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్

 ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్  ది.14-05-2024:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:  శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ […]

Loading

మూడంచెల్లో ఈవీఎంల భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా 27 స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఏర్పాట్లు

 *ఎన్‌టీఆర్ జిల్లా, మే 14, 2024* మూడంచెల్లో ఈవీఎంల భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం  ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా 27 స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఏర్పాట్లు ప్ర‌జలు, రాజ‌కీయ ప‌క్షాల పూర్తి స‌హ‌కారంతో జిల్లాలో ప్ర‌శాంతంగా పోలింగ్‌ జిల్లా […]

Loading

ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే

 ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని మోడీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన […]

Loading

వేల కోట్లు అప్పు తీసుకువచ్చి జగన్ రెడ్డి తన సొంత బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని కుట్ర పన్నారు

 తేది: 14.05.2024 విలేకరుల సమావేశం వివరాలు వేల కోట్లు అప్పు తీసుకువచ్చి జగన్ రెడ్డి తన సొంత బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని కుట్ర పన్నారు రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు రాక కొన్ని ప్రైవేటు […]

Loading

బిజెపి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ

 విజయవాడ పశ్చిమ  *సుజనా చౌదరి ప్రెస్ మీట్ *  అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం అని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే నాలుగు నుండి ఐదు శాతం […]

Loading

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

 జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు  అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కళ్యాణ్ అనా […]

Loading

EVMS: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద భారీ భద్రత

 EVMS: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద భారీ భద్రత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ […]

Loading

ఓటు హక్కు వినియోగించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు శీరిష

 నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు శీరిష దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు

Loading

కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా వెళ్లి పోలీసుల సమక్షంలో ఆ వ్యక్తిని చితక్క కొట్టిన

 బ్రేకింగ్ న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 36వ బూత్ చైతన్య కాలేజీ లో  మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య అన్న య కుమారుడు ఓటు వేయడానికి వెళితే  వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి […]

Loading

ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

 విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  ఎస్.అబ్దుల్ నజీర్

Loading