ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ ది.14-05-2024: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ […]
![]()
ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ ది.14-05-2024: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ […]
![]()
*ఎన్టీఆర్ జిల్లా, మే 14, 2024* మూడంచెల్లో ఈవీఎంల భద్రత కట్టుదిట్టం ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 27 స్ట్రాంగ్ రూమ్ల్లో ఏర్పాట్లు ప్రజలు, రాజకీయ పక్షాల పూర్తి సహకారంతో జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జిల్లా […]
![]()
ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని మోడీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన […]
![]()
తేది: 14.05.2024 విలేకరుల సమావేశం వివరాలు వేల కోట్లు అప్పు తీసుకువచ్చి జగన్ రెడ్డి తన సొంత బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని కుట్ర పన్నారు రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు రాక కొన్ని ప్రైవేటు […]
![]()
విజయవాడ పశ్చిమ *సుజనా చౌదరి ప్రెస్ మీట్ * అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం అని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే నాలుగు నుండి ఐదు శాతం […]
![]()
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కళ్యాణ్ అనా […]
![]()
EVMS: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద భారీ భద్రత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ […]
![]()
నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు శీరిష దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు
![]()
బ్రేకింగ్ న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 36వ బూత్ చైతన్య కాలేజీ లో మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య అన్న య కుమారుడు ఓటు వేయడానికి వెళితే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి […]
![]()
విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
![]()