ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు *ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… […]
![]()
ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు *ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… […]
![]()
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీని కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు అలాగే ఏపీ అభివృద్ధి పై పలు అంశాలు చర్చించారు. ఆయనకు, భారత […]
![]()
జాయింట్ కలెక్టర్గా సంపత్ కుమార్ సేవలు అద్వితీయం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా డా. పి.సంపత్ కుమార్ అందించిన సేవలు అద్వితీయమని.. ఆయన అత్యంత సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని జిల్లా కలెక్టర్ డా. […]
![]()
ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. […]
![]()
భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధత ముఖ్యం కలెక్టరేట్లో 0866-2575833 నంబరుతో కంట్రోల్ రూం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన రానున్న […]
![]()
విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్ర నియామకం విజయవాడ:- విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధ్యానచంద్ర తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు […]
![]()
సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టాపొందిన అనాకొణిదెల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనే కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనా కి […]
![]()
Sonu Sood: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. రియల్ హీరోకు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని.. వీడియో కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారీ బీఎస్సీ చదవాలని కలలు […]
![]()
వారెవ్వా కలెక్టర్ లేడీ టైగర్ అని అనవచ్చేమో. బైక్ పై వెనకాల కూర్చున్నది ఎవరో కాదు.పది రోజుల క్రితమే మన ఏలూరు జిల్లా విధులకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వి.. అల్పపీడన ప్రభావంతో […]
![]()
భారీ అగ్నిప్రమాదం.. 40 మంది మృతి Jul 20, 2024, భారీ అగ్నిప్రమాదం.. 40 మంది మృతి హైతీ తీరంలో ఓడలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 40 […]
![]()