Home Blog Page 3
విజయవాడ నగరపాలక సంస్థ05-08-2025 హాస్పిటల్ వ్యర్ధ నిర్వహణ పరిశీలన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం హాస్పిటల్ వ్యర్థ నిర్వహణను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా కొత్తపేట, వన్ టౌన్, ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంతాలన్నీ పరిశీలించారు. వన్ టౌన్ కొత్తపేట,...
05-08-2025 గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు దంప‌తుల‌కు టిడిపి ఎంపీలు స‌న్మానంకేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని నివాసంలో అల్పాహార విందుహాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ : కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆహ్వానం మేర‌కు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వున్న గోవా గ‌వ‌ర్న‌ర్ అశోక్ గ‌జ‌ప‌తి రాజు, స‌తీమ‌ణి...
5-8-2025 పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొనే విధంగా ప్రజలకు అవగహన కల్పించాలి - MLA బొండా ఉమా ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు, మిగిలిన యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకుని ఆదాయం కూడా పొందొచ్చు...
5-8-2025 ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం - MLA బొండా ఉమా పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుతోంది -MLA బొండా ఉమా ధి:5-8-2025 మంగళవారం ఉదయం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెంట్రల్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్...
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ. ది.05.08.2025 పోలీసు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డులను మేమేంటోతో సత్కరించి అభినంధించిన నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ...
చేనేతకు చేయూత… హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం మగ్గాలకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ రూ. 5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ చేనేత శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాల అమలు అమరావతి, ఆగస్టు 5: చేనేత రంగానికి ఊతమిచ్చేలా… నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక...
‘డిజిటల్‌ మంగళగిరి’ లక్ష్యంతో పనిచేయాలి అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తాం రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ‘మన మంగళగిరి’ డిజిటల్‌ యాప్‌ ఆవిష్కరణ మంగళగిరి నియోజకవర్గాన్ని భవిష్యత్తులో డిజిటల్‌ మంగళగిరిగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ సూచించారు. హాఫ్ బ్రెయిన్ టెక్నాలజీస్...
05-08- 2025న మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులైన జనాబ్. యమ్.ఎ.షరీఫ్ విజయవాడలోని ప్రభుత్వజూనియర్ కళాశాల(ఉర్దూ) ఖబేళా సెంటర్ విద్యాధరపురం లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల ను సందర్శించడమైనది. జనాబ్. యమ్.ఎ.షరీఫ్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వకళాశాల(ఉర్దూ) నందు అసంపూర్తిగా ఉన్నల్యాబ్(ప్రయోగశాల) కు సంబంధించిన నిధులు కొరత గురించి తెలపగా నిధుల మంజూరు కొరకు సుముఖుత...
ఎన్‌టీఆర్ జిల్లా, ఆగ‌స్టు 05, 2025 మా మ‌న‌సూ బంగార‌మే.. పీ4 కార్య‌క్ర‌మంలో మేమూ భాగ‌స్వాముల‌వుతాం మార్గ‌ద‌ర్శులుగా రోట‌రీ మిడ్‌టౌన్‌, స్పృహాప్తి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ స‌మాజాన్ని పేద‌రికం నుంచి దూరం చేయాల‌నే గొప్ప ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వినూత్నంగా ప్రారంభించిన పీ4 విధానంలో మేము సైతం భాగ‌మ‌వుతామంటూ రోట‌రీ క్ల‌బ్ ఆఫ్ విజ‌య‌వాడ మిడ్‌టౌన్,...
ఆంధ్ర ప్రదేశ్ : కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
Google search engine

EDITOR PICKS