Home Blog Page 2
విజయవాడ, తేదీ: 05.08.2025 దిగ్విజయంగా 2025 హజ్ యాత్ర పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు- షేక్ హసన్ భాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ 2026 హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునఃకేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ముస్లిం సమాజం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్...
ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల‌ స‌ర‌ఫ‌రా ఆల‌స్యం అవ్వ‌కూడదు వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎరువుల కోసం స‌హాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు ప‌నిక‌ట్టుకుని కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తుందని మండిపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల వినియోగంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా అమ‌రావ‌తి/ విజ‌య‌వాడ‌,...
విజయవాడ,05-08-2025.కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది.భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖామంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమశాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు...
ఎన్‌టీఆర్ జిల్లా, ఆగ‌స్టు 05, 2025 సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా కొండ‌ప‌ల్లి! స‌మ‌ష్టి కృషితో ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు కృషి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ పెండింగ్ ప‌నుల‌పై దృష్టిపెట్టండి ఆర్చ్ ప‌నులను స‌త్వ‌రం ప్రారంభించి పూర్తిచేయండి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భ‌విష్య‌త్తు త‌రాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశకు ఏపీయూడబ్ల్యూజే నేతల వినతి విజయవాడ ఆగస్టు 5: APUWJ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే పేరుతో ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి...
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దంప‌తులు ఇంద్ర‌కీలాద్రి క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం ఉదయం మంత్రి అచ్చెన్న దంప‌తులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అచ్చెన్న దంపతులకు ఆలయ...
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ. ది.05.08.2025. మట్టిలో మెరిసిన మాణిక్యాలు. హోంగార్డును అతని పిల్లలను అభినంధించిన నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. తొలిప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డు చిట్టిబాబు ఇద్దరి కుమార్తెలు రత్న శ్రీ , జయశ్రీ . సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన మరో ఇద్ధరు...
ప్రజల సమస్యల పరిష్కారానికే నా తొలి ప్రాధాన్యత: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే… తక్షణ చర్యలు చేపట్టి పలు సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే రాము… సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాముకు….ధన్యవాదాలు తెలిపిన ప్రజలు గుడివాడ ఆగస్టు 05:గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నా తొలి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే...
ఎన్టీఆర్ జిల్లా,05.08.2025. వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర యాప్) పై అవగాహన కల్పించండి …..ఒక్క నెంబర్ (95523 00009) తో 200 కు పైగా సేవలు ….దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో….జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ డిజిటల్ సేవలలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని...
విజయవాడ నగరపాలక సంస్థ05-08-2025 ఖాళీ స్థలాల యజమానులు ఎక్కడున్నా కచ్చితంగా పన్ను కట్టాలి ఖాళీ స్థలాల పన్నుబకాయల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు - వేకెన్ట్ ల్యాండ్ టాక్స్ కమిటీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
Google search engine

EDITOR PICKS