Home Blog
చిన్న ఆసరా… పెద్ద అండ
సంక్షేమంతో పాటు.. సాయంతోనే జీరో పావర్టీ సాధ్యం
స్వచ్ఛంధంగా వచ్చిన వచ్చిన వాళ్లే మార్గదర్శులు
మార్గదర్శిగా మారిన అవనిగడ్డ పారిశుద్ధ్య కార్మికురాలు హేమలతను ప్రశంసించిన సీఎం
బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే ముఖ్యం
జీరో పావర్టీ 2029 నాటికి సాకారం - అదే మొదటి అడుగు
ఆగస్టు 19 నుంచి పీ4 అమలు
అమరావతి, ఆగస్టు 05...
అరెస్ట్ భయంతోనే “ప్రైవేటు సైన్యం” పహారా !
వైసీపీ అధినేత జగన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. మాములుగా ఆయనకు కొంత మంది బౌన్సర్ల రక్షణ ఉంటుంది. కానీ ఈ సారి పూర్తిగా పోలీసుల్ని పక్కన పెట్టేసి.. తన ప్రైవేటు సైన్యం రక్షణలోనే ఉండాలని జగన్ నిర్ణయం...
ప్రజలకు అతి చేరువగా వాట్సప్ గవర్నెన్స్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం 'వాట్సప్ గవర్నెన్స్'. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను, వినతులను సులభంగా అధికారులకు చేరవేయవచ్చు మరియు వివిధ ప్రభుత్వ సేవలను...
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 05, 2025
అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
పంట సాగుకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచాం
విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేసుకోవద్దు
ఉద్యాన పంటలతో రైతు ఇంట సిరుల పంట
అగ్రీ టెక్ను సద్వినియోగం చేసుకోవాలి
స్వయంగా వరి నాట్లు వేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రైతన్న వెంట మేమంతా ఉన్నామనే భరోసా కల్పించిన కలెక్టర్
అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర...
విజయవాడ, తేదీ: 05.08.2025
దిగ్విజయంగా 2025 హజ్ యాత్ర పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు- షేక్ హసన్ భాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్
2026 హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునఃకేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ముస్లిం సమాజం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్...
ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి
సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల సరఫరా ఆలస్యం అవ్వకూడదు
వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఎరువుల కోసం సహాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు
పనికట్టుకుని కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపాటు
రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల వినియోగంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
అమరావతి/ విజయవాడ,...
విజయవాడ,05-08-2025.కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది.భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక, కర్మాగార, బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవల శాఖామంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమశాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు...
ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 05, 2025
సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా కొండపల్లి!
సమష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి
ఎక్స్పీరియన్స్ సెంటర్ పెండింగ్ పనులపై దృష్టిపెట్టండి
ఆర్చ్ పనులను సత్వరం ప్రారంభించి పూర్తిచేయండి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశకు ఏపీయూడబ్ల్యూజే నేతల వినతి
విజయవాడ ఆగస్టు 5: APUWJ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే పేరుతో ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి...
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఉదయం మంత్రి అచ్చెన్న దంపతులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అచ్చెన్న దంపతులకు ఆలయ...