ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గం NDA కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు చిత్ర పటానికి […]
![]()
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గం NDA కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు చిత్ర పటానికి […]
![]()
తెలుగు పత్రికా రంగ మేరునగధీరుడు, తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే చెరుకూరి రామోజీరావు మహాభినిష్ర్కమణానికి నా శ్రద్ధాంజలి. తెలుగువారికి రామోజీ రావుగారు చేసిన సేవలు చిరస్మరణీయం. పత్రికా రంగంలో విలువలు పాటిస్తూ, పాలకుల అవినీతిని, […]
![]()
ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు చేయనున్నారు. […]
![]()
*08-06-2024 విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో* ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు సంతాప సభ ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో చెరుకూరి రామోజీరావు కి ఘన నివాళులర్పించిన టిడిపి నాయకులు రామోజీరావుకి […]
![]()
ఏపీ భవన్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించనున డాక్టర్ కె లక్ష్మణ్ మరియు బీసీ సంఘాలు ఢిల్లీ ఏపీ భవన్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జాతీయ బీసీ […]
![]()
మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి రామోజీరావు తెలుగు వెలుగు ఆయన మృతి తీరని లోటు:- నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఈనాడు గ్రూపు సంస్థల […]
![]()
08-06-2024 తెలుగు పత్రికా రంగాన్ని మలుపు తిప్పిన అక్షరయోధుడు చెరుకూరి రామోజీరావు : ఎంపి కేశినేని శివనాథ్ రామోజీరావు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి ఢిల్లీ : తెలుగునాట ఈనాడు దినపత్రికను స్థాపించి.. పత్రికా […]
![]()
ఢిల్లీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి
![]()
కృష్ణాజిల్లా… గుడివాడ నియోజకవర్గం వైసిపి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను […]
![]()
రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతో ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “నాకు మొదటి నుంచి బీజేపీ […]
![]()