• Home
  • Andhra Pradesh
  • Telangana
  • Political news
  • Crime News
  • National
  • world
Channel18telugu
No Result
View All Result
No Result
View All Result
Channel18telugu
No Result
View All Result

కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు

Channel 18 Telugu by Channel 18 Telugu
August 5, 2025
in Andhra Pradesh
0
కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు

కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు

చిత్తూరు, ఆగస్టు 4 – కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గెహ్లాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి, చిత్తూరు జిల్లా కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ అర్చకులు సంప్రదాయబద్ధంగా గవర్నర్‌ థావర్‌చంద్ గెహ్లాట్ ని మరియు వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించి,ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Previous Post

నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు

Next Post

ఫ్యాక్టరీస్ కార్మికుల, భద్రత కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం • దేశంలోనే మొదటి సారిగా

Next Post
ఫ్యాక్టరీస్ కార్మికుల, భద్రత కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం • దేశంలోనే మొదటి సారిగా

ఫ్యాక్టరీస్ కార్మికుల, భద్రత కూటమి ప్రభుత్వం తోనే సాధ్యం • దేశంలోనే మొదటి సారిగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.