Home Andhra Pradesh పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ పాయింట్స్

పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ పాయింట్స్

4
0

విజయవాడ

గాంధీనగర్ లోని జై భీమ్ రావు భారత్ పార్టీ కేంద్రకార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్

తల్లికి వందనం హామీకి మంగళం అనే అంశంపై మాట్లాడిన జడ శ్రావణ్

పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ పాయింట్స్

2024 జూన్ 11 న మూడూ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది….

కూటమి నాయకులు విస్తృతమైన పర్యటనలు చేసి రాష్ట్ర ప్రజల స్థితి గతులను తెలుసుకుని సూపర్ సిక్స్ అని మోసం చేశారు…

చంద్రబాబు,పవన్ కల్యాణ్ మాటల గారడితో అధికారంలోకి వచ్చారు..

సంపద సృష్టిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి 1,53000 అప్పు చేయడం జరిగింది…

సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం పేరుతో ప్రజల్ని మోసం చేశారు…

సంపద సృష్టించడం అంటే హామీలను తుంగలో తొక్కడమా…

అనేక అబ్బద్ధ హామీలతో అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమా…

తల్లికి వందనం అని హామీ ఇచ్చి తల్లులకు తీరని అన్యాయం చేస్తున్నారు…

30 లక్షల తల్లులను పథకం నుండి తొలగించడం జరిగింది….

అధికారంలోకి వచ్చాక చేసే పనులను ప్రజలు గమనిస్తూ ఉంటారు…

గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకం దేశ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చింది….

విద్యారులను పనులు మాన్పించి బడికి పంపించడానికి కొంత మేర తల్లులకు అమ్మ ఒడి పథకం ఆసరాగా మారింది….

1st క్లాస్ నుండి ఇంటర్ వరకు ఎంత మంది చదువుతున్న అందరికీ ఈ పధకం వర్తించింది…

గత ప్రభుత్వం లో 7195532 మంది పథకం అమలు అయింది…

కూటమి ప్రభుత్వం 84 లక్షలమందికి 5494703 మందికి మాత్రమే ఈ పథకం ఇస్తుంది …

28,20552 మందిని తొలగించిందనీ అంచనా….

నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఆంక్షలు విధించకుండా హామీలు ఇవ్వడం జరిగింది…

అరకొర ఇచ్చే డబ్బులలో కూడా మెయిన్టేన్స్ పేరుతో 2000 రూపాయలు తల్లుల ఖాతాలోనుండి తీసుకోవడం ఎంత వరకు సమంజసం…

తల్లుల ఖాతాలోనుండి తీసుకోవడాన్నీ జై భీమ్ రావు భారత్ పార్టీ ఖండిస్తుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here