ప్రెస్ క్లబ్ ఓక్కరిదేనా…? ఓక్కయునియన్ దే ఏలా ఔతుంది..? కూర్చోని మాట్లాడుకోండి..? లేదంటే మా పని మేము చేస్తాము..పాలకోల్లు ప్రెస్ క్లబ్ కు నేడే శంకుస్థాపన చేశా … 25 లక్షలు అభివృద్ధికి హామీ ఇచ్చా..!నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖా మంత్రి విజయవాడ,జూన్ 6:ప్రెస్ క్లబ్ అందరిదేనని ఓక్క యునియన్ కు ఏలా చెందుతుంది.మీరందరు కలసి మాట్లాడుకోవాలని జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.విజయవాడ ప్రెస్ క్లబ్ సాధనా సమితి ఆధ్వర్యంలో జలవనరుల శాఖామంత్రిని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ప్రెస్ క్లబ్ ఓక్క యునియన్ చేతిలో ఉందా ? నాకు మరోలా తెలిసిందే…? అని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరు కలసి కూర్చోని మాట్లాడుకోవాలని ఆయన అన్నారు.పాలకోల్లులో ప్రెస్ క్లబ్ ఈరోజే శంకుస్థాపన చేసి వచ్చానని అన్నారు. పాలకోల్లు ప్రెస్ క్లబ్ కు 25 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. అందరిదైతే మరిన్ని ప్రయేజనాలు చేకూరే అవకాశం ఉందన్నారు. అందరు కలసి సమస్యకు పరిష్కారం చేసుకోవాలని .. లేకపోతే మాపని మేము చేసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో ఎపి ఎంపిఎ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ నమ్మయ్య,జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎ.వి.వి.శ్రీనివాసరావు,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh ప్రెస్ క్లబ్ ఓక్కరిదేనా…? ఓక్కయునియన్ దే ఏలా ఔతుంది..? కూర్చోని మాట్లాడుకోండి..? లేదంటే మా పని...