Home Andhra Pradesh శాసనసభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూవెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్...

శాసనసభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూవెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డి దే అని చెప్పారు

7
0

ది 03/06/2025.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూవెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డి దే అని చెప్పారు*కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మల్లించడానికే ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా తొలి ఏడాదిలో 10శాతం హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఐదేళ్లల్లో 85శాతం హామీలకు ఎగనానుంపెట్టిన జగన్ సర్కార్,బీసీ సామాజిక వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్య తన బెరైటీస్ మైన్లో జగన్ తాత రాజారెడ్డి కి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ ని హత్య చేసి ఆ మైన్ ను రాజారెడ్డి కబ్జా చేశాడు.. బీసీలకు వెన్ను పోటుతోనే జగన్ కుటుంబం బెరైటీస్ గని యాజమాని అయ్యారు కాంగ్రెస్ ని అడ్డంపెట్టుకొని రూ. లక్షల కోట్లు దోచుకొని, అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించాడు. శివకుమార్ స్థాపించిన వైకాపాపార్టీని కబ్జా చేసి ఫౌం శివకుమార్ కు వెన్నుపోటు పొడిచాడు*అని దేవా చేశారు ఎత్తుకొని పెంచిన బాబాయ్ ని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతకుల్ని కాపాడుతూ రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచాడు.. ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి, కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచాడు.. ఐదేళ్ల పాలనలో 85శాతం హామీలు ఎగనామంపెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అని విమర్శించారు మద్యపాన నిషేధంపై మాట తప్పి, మడమతిప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికే వెన్నుపోటు పొడిచాడు. మెగా డీఎస్సీ హామీపై మాట తప్పి యువతకు వెన్నుపోటు పొడిచాడు.అన్నక్యాంటీన్లు రద్దు చేసి పేదలను, కార్మికులను వెన్నుపోటు పొడిచాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడు.కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు మొదటి నెలలోనే రూ.4వేలు పింఛన్ పెంచి అమలు చేశాం. నెలకు రూ.2720 కోట్లు.. ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి… మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నాం దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటికి కోటి సిలిండర్లు ఇచ్చాం. ఈ పథకం కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ఖర్చు చేస్తున్నాం.అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికి రూ.1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కి.మీ రోడ్లు బాగుచేశాం. మళ్లీ వర్షాలు వచ్చాయి. దెబ్బతిన్న రోడ్లను బాగుచేస్తాం. ఇది నిరంతరం ప్రక్రియ. గత ప్రభుత్వం లా వదిలెయ్యం మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. మత్య్సకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం కింద రూ.259 కోట్లు ఇప్పటికే అందజేశాం.మద్యపాన నిషేధంపై మాట తప్పి, మడమతిప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికే వెన్నుపోటు పొడిచాడు మెగా డీఎస్సీ హామీపై మాట తప్పి యువతకు వెన్నుపోటు పొడిచాడు అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదలను కార్మికులను వెన్నుపోటు పొడిచాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడు కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు :మొదటి నెలలోనే రూ.4వేలు పింఛన్ పెంచి అమలు చేశాం. నెలకు రూ.2720 కోట్లు.. మంజూరు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదములోకి తీసుకువెళ్తున్నారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ప్రతి ఒక్క హామీని ప్రణాళిక బద్ధంగా అమలుపరిచి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏకా అధికారంలోకి రానని తెలుసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు అందుచేయబెట్టారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here