ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ. ది.31.05.2025.
రాష్ట్ర డి.జి.పి.గా పూర్తి బాధ్యతలను స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. ఈ రోజు వారి కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ గా పూర్తి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర డి.జి.పి. కార్యాలయం నందు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. కె.ఎం.మహేశ్వర రాజు ఐ.పి.ఎస్. డి.జి.పి.గా పూర్తి బాధ్యతలను స్వీకరించిన హరీష కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించినారు.