Home Andhra Pradesh ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు

ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు

3
0

 అమరావతి: 

ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు

.

ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది

ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు.

రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు

సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు 

8 న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు

రాత్రి 7.00 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకూ ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here