ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
పశ్చిమ నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి
సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగియడంతో
శ్రీ కనకదుర్గ మల్లేశ్వర దేవస్థానం వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం విజయవంతం అవటంతో
వన్ టౌన్ వినాయకుడు గుడికి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు