Home Andhra Pradesh గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి. పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి. పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

5
0

 గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి.

పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

చింతలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మహిళ వయస్సు దాదాపు ( 55 ) వరకు ఉండవచ్చు. ఎర్ర జాకెట్ 

పసుపు చీర ధరంచి ఉంది. మృతురాలిని పోస్ట్ మర్టంనిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెను వారి కుటుంబ సభ్యులు కానీ యవరైనా గుర్తిస్తే. వినుకొండ రైల్వే పోలీస్ లను కానీ నరసరావుపేట రైల్వే S i. సుబ్బారావు ని కానీ సంప్రడుంచగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here