Home Political news జగన్ పై టిడిపి నేత బుద్దా వెంకన్న ఫైర్

జగన్ పై టిడిపి నేత బుద్దా వెంకన్న ఫైర్

2
0

 విజయవాడ

జగన్ పై టిడిపి నేత బుద్దా వెంకన్న ఫైర్

జగన్ పెద్ద సైకో. అని మరోసారి ‌నిరూపించుకున్నాడు

ఆనాడు అమరావతి ని‌ చంపేందుకు శాసన మండలిని రద్దు అన్నాడు

రాజ్యాంగం‌ ప్రకారం మండలిని రద్దు చేయలేక పోయాడు

ఆనాడు ఎమ్మెల్సీగా నేను కూడా సభలో ఉన్నాను

అసెంబ్లీ లో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించాం

ఇప్పుడు అదే శాసన మండలి లో‌ వైసిపి కి బలం ఉందని చిలక పలుకులు పులుకుతున్నాడు

నిన్న  వైసిపి ఎమ్మెల్సీ ల సమావేశం లో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి

ఐదేళ్లు కళ్లు మూసకుంటే మళ్లీ అధికారం  అని కలలు కంటున్నాడు

అధికారంలో ఉండి కూడా ఐదేళ్లు కళ్లు మూసుకున్నాడు

జగన్ ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు

జగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నాడు

నాయకులు, క్యాడర్ వెళ్లిపోకుండా ఉండేందుకే  జగన్ ఈ మాటలు చెబుతున్నారు

అసలు నీ అవినీతి కేసుల్లో శిక్ష పడితే నీకు పోటీ చేసే అర్హతే ఉండదు

నీవంటే ఇష్టపడే ఉండవల్లి కూడా ఇదే మాట చెబుతున్నారు

పేదలకు పెన్షన్ విషయం లో కూడా జగన్ రాజకీయం చేశాడు

చంద్రబాబు ఒక్కసారిగా పెన్షన్ నాలుగు వేలు చేశారు

మూడు నెలలు వెయ్యి చొప్పున ఏడు వేలు జులైలో ఇస్తున్నారు

నువ్వు యేడాదికి 250 పెంచుతా అని.. అది కూడా అమలు చేయలేదు

సంపద సృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చాడు

నువ్వు అయితే లక్షల కోట్లయ దోచుకోవచ్చు… ప్రజలకు వెయ్యు  ఇవ్వలేక పోయావు

చంద్రబాబు పెన్షన్ ను నాలుగు వేలు, ఆరు వేలు ఇస్తున్నారంటే ప్రజల పై ప్రేమ ఎవరికి ఉందో అర్ధం అవుతుంది

రాష్ట్రం అభివృద్ధి ద్వారా సంపద సృష్టించడం చంద్రబాబు కు తెలుసు

చంద్రబాబు ను అన్యాయం గా  అరెస్టు చేస్తే వంద దేశాల్లో పోరాటం చేశారు

నిన్ను అరెస్టు చేస్తే నీ ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోరు

చంద్రబాబు హామీలు నెవేర్చారు… జగన్ నీ ముక్కు ను నేలకు తాకి క్షమాపణలు చెప్పు

వంశీ, కొడాలి నాని, అవినాష్ వంటి లుచ్చాలు మా చంద్రబాబు ను ఎన్నో వాగారు

తిట్టినా.చంద్రబాబు వారి పై కక్ష వద్దంటున్న పెద్ద మనిషి

చట్ట పరంగా శిక్ష వేద్దామనే చంద్రబాబు అంటున్నారు

వంశీ వ్యాఖ్యలు కు చంద్రబాబు ఊరుకున్నా… ప్రజలు మాత్రం ఊరుకోరు

జగన్ జైలుకు వెళ్లడం, వైసిపి భూస్థాపితం అవడం ఖాయం

ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టు కు వెళ్లలేదు

ఇప్పుడు అయినా జగన్ అవినీతి కేసులు వేగంగా విచారణ చేయాలని నేను పిల్ వేస్తా

వైనాట్ కుప్పం అని జగన్ ప్రగల్భాలు పలికారు

పులివెందుల టార్గెట్ అని చంద్రబాబు అంటే ఈ ప్రజా గాలిలో జగన్ అడ్రెస్ గల్లంతు అయ్యేవాడివి

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను పచ్చి బూతులు తిట్టించావు

తప్పు అని వారించకుండా సైకో లాగా నవ్వుకుంటూ ప్రోత్సహించావు

నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే

నీ‌ పాలన నచ్చక.. నీ ఎమ్మెల్సీలు ఎన్నికల కు ముందే బయటకి వచ్చారు

ఆరా మస్తాన్  సర్వే వల్ల అమాయక వైసిపి కార్యకర్తలు డబ్బులు నష్ట పోయారు

అధికారం ఉందనే బలుపుతో పిల్లులు.. పులుల వేషాలు వేసి రంకెలు వేశారు

ఇప్పుడు పిల్లి లాగా అందరూ సైలెంట్ అయిపోయి అడ్రెస్ లేకుండా పోయారు

ఆ దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు

జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి కేసుల విచారణ లో హాజరవ్వాలి

త్వరగా జైలుకు వెళ్లు… ప్రజల్లో లేని నీకు… ఇల్లు అయినా, జైలు అయినా ఒకటే కదా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here