విజయవాడ.
నందేపు జగదీష్ వైసీపీ విఎంసి కో ఆప్షన్ సభ్యులు, ఎస్సి నాయకుడు కామెంట్స్
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అవినీతిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా.
బోండా ఉమా చేసిన రెండు భారీ కుంభకోణాలను చంద్రబాబుకు వివరిస్తా.
బోండా ఉమ నా భవనంపై అధికారులతో కక్ష సాధింపు చర్యలు చేశాడు.
ప్రకాష్ నగర్ లో నా భవనంపై జెసిబి లతో ధ్వంసం చేయించాడు.
ప్రకాష్ నగర్ ప్రాంతంలో సుమారు 50 అక్రమ కాకడలు ఉన్నాయి వాటిపై ఎందుకు దాడులు చేయలేదు.
వైసిపి కి మద్దతుగా ఉన్నందుకు నాపై బోండా ఉమా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు.
సుదీర్ఘకాలంలో టిడిపికి ఎక్కువ సేవలందించాను.
అధికారులే చెప్తున్నారు బోండా ఉమా దాడులు చేయించారని
గతంలో బోండా ఉమా గెలుపు కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించ.
నాపై నిందలు మోపినా.. నేను బోండా ఉమ పై ఎటువంటి ఆరోపణలు చేయలేదు.
ప్రకాష్ నగర్ లో తెలుగుదేశం పార్టీని నేనే కట్టించాను.
చంద్రబాబు దగ్గరికి వెళ్తేనే నీకు న్యాయం జరుగుతుందని కొంతమంది పెద్దలు చెప్పారు.
బిల్లింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణ నమ్మకంగా వచ్చి నా బిల్డింగ్ ని పూర్తిగా ధ్వంసం చేశాడు.
బిల్లింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణ అక్రమంగా వేయించిన బిల్డింగులపై కమిషనర్కు ఫిర్యాదు చేస్తా
దళితులపై ఇంతటి దారుణం చేయటం సరైన విధానం కాదు.
2014 బోండా ఉమా చేసిన కుంభకోణాలు బయట పెడితే ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు.
బోండా ఉమా చేసిన ప్రతి కుంభకోణం నా దగ్గర ఆధారాలతో ఉన్నాయి.
మళ్లీ బోండా ఉమా నా జోలికొస్తే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు పెద్ద కుంభకోణాలను వివరిస్తా.
నాపై కొంతమంది దళితులతో బొండా ఉమా ప్రెస్ మీట్ నిర్వహించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు.
నేను అక్రమాలకు పాల్పడు ఉంటే నా కాల్ లిస్ట్ బయటికి తీయించండి.
నేను స్థలాన్ని ఆక్రమించలేదు.. కొనుగోలు చేశాను.
బోండా ఉమ చేసిన దాడి పై ఎస్సీ కమిషన్ను కలుస్తాను.