Home Political news ఎన్టీఆర్ భ‌వ‌న్ లో జ‌రిగిన‌ పార్ల‌మెంట్ కార్య‌ద‌ర్శి, మాజీ ఫ్లోర్ లీడ‌ర్ కొట్టేటి హ‌నుమంతురావు...

ఎన్టీఆర్ భ‌వ‌న్ లో జ‌రిగిన‌ పార్ల‌మెంట్ కార్య‌ద‌ర్శి, మాజీ ఫ్లోర్ లీడ‌ర్ కొట్టేటి హ‌నుమంతురావు మీడియా పాయింట్స్

2
0

 విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో జ‌రిగిన‌

పార్ల‌మెంట్ కార్య‌ద‌ర్శి, మాజీ ఫ్లోర్ లీడ‌ర్ కొట్టేటి హ‌నుమంతురావు  మీడియా పాయింట్స్

సీఎం చంద్ర‌బాబు పై మాజీ మంత్రులు రోజా, అంబ‌టి రాంబాబు పిచ్చి కుక్క‌లా మాట్లాడుతున్నారు. అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు

రోజా త‌ప్పుడు మాటలు మాట్లాడుతుందంటూ మండిపడ్డాడు

రాష్ట్ర ప్ర‌జ‌లు బుద్ది చెప్పిన మాజీ మంత్రికి అంబ‌టి రాంబాబుకి ఇంకా బుద్ధి రాలేదు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బాధ్య‌తలు స్వీక‌రించి రెండు వారాలు కూడా కాలేదు

టూరిజం శాఖ మంత్రిగా రోజా రుషి కొండ ప్యాలెస్ లో కోట్లు రూపాయ‌లు కొల్ల‌గొట్టింద‌ని ఆరోపించారు

సీఎం చంద్ర‌బాబు నాయుడు రుషి కొండ ప్యాలెస్ నిర్మాణంలో జ‌రిగిన కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ 

బ్యాంకుల‌ డిఫాల్టర్ లిస్ట్ లో వున్న రోజా అన్ని కోట్లు ఎలా సంపాదించిందో స‌మాధానం చెప్పాలి

 గ‌జ దొంగ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఈ మాజీ మంత్రులంతా దొంగ‌ముఠాగా ఏర్ప‌డి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు

వీళ్లు త‌ప్పులు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే భ‌యంతో సీఎం చంద్ర‌బాబు పై లేని అవాస్త‌వాల‌తో ఎదురు దాడి చేయ‌టానికి సిగ్గుండాలి

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి గా వున్నప్పుడు ఆరాచ‌కాలు సృష్టించిన రోజా, అంబ‌టి రాంబాబు ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా వుంద‌న్నారు

రెడ్ బుక్ లో అవినీతి అధికారుల పేర్లు మాత్ర‌మే వున్నాయి. తెలుగుదేశం పార్టీపై బుర‌ద చ‌ల్లే కార్య‌క్ర‌మం మానుకోవాలి

 రోజా నోరు అదుపులో పెట్టుకోక‌పోతే, మ‌హిళ‌ల‌తో కొట్టించే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు

ప్రజా వేదిక కూల్చిన‌ప్పుడు అంబ‌టి రాంబాబు ఎందుకు మాట్లాడ‌లేదో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్

వైసిపి పార్టీ కార్యాల‌యాల కోసం అక్ర‌మంగా స్థ‌లాలు అక్ర‌మించి నిర్మిస్తుంటే ప్ర‌భుత్వం క‌ళ్లు అప్ప‌గించి చూస్తూ ఊరుకోదు

అంబ‌టి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేదంటే జ‌నాలు కొట్టే ప‌రిస్థితి వస్తుంద‌ని హెచ్చ‌రించారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేసిన వ్యక్తి జ‌గ‌న్ 

మ‌హ్మాద్ ఇర్ఫాన్ , విజ‌య‌వాడ అర్బ‌న్ మైనార్టీ సెల్ మాజీ ప్రెసిడెంట్

రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యంలో జ‌రిగినన్ని గొడ‌వ‌లు ఎప్పుడు జ‌ర‌గ‌లేదు.

వైసిపి ప్ర‌జ‌లు 11 సీట్లు మాత్ర‌మే ఇచ్చి చెంప చెళ్లు మ‌నిపించారు.

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఈ ఐదేళ్ల‌లో చేయ‌బోయే అభివృద్ది ఎన్న‌టికీ వైసిపి చేయ‌లేదు. 

టిడిపి ప్ర‌భుత్వంలో సంక్షేమం, అభివృద్ది రెండు వుంటాయి. 

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రోజా, అంబ‌టి రాంబాబు పై కేసులు పెట్టాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here