(27 జూన్, 2024 )
ఇదేనా క్రమశిక్షణ అటెండెన్స్ రిజిస్టర్
లో సంతకాలు చెయ్యని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే క్రమశిక్షణ పాటించుకోపోతే విద్యార్థులకు క్రమశిక్షణ ఎలా నేర్పిస్తారు గాంధీజీ హై స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన..
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ, జూన్ 27
ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు… అటెండెన్స్
రిజిస్టర్ లో ఎందుకని సంతకాలు చేయడం లేదు… మరీ ఇంత నిర్లక్ష్యమా… 9 గంటలకు విధిగా ఉపాధ్యాయుల
హాజరు నమోదు చేయాల్సిన రిజిస్టర్ లో సమయం 10 అవుతున్న ఎందుకని సంతకాలు చేయలేదు… విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించవలసిన ఉపాధ్యాయులే… ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటే ఇక విద్యార్థుల క్రమశిక్షణను ఎలా గాడిలో పెడతారు..
గాంధీజీ హై స్కూల్ లో
గురువారం ఉదయం
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఆకస్మిక తనిఖీలు చేశారు. గాంధీజీ హై స్కూల్ కు విచ్చేసిన సందర్భంగా ఊహించని రీతిలో సుజనా చౌదరి ఒక్కసారిగా తనిఖీలు చేపట్టడం తో హై స్కూల్ సిబ్బంది ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.
మొత్తంగా 19 మంది సిబ్బంది హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయుని నీరజా తెలిపారు. సంస్కృత ఉపాధ్యాయులు నరసి
గాంధీ మున్సిపల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని స్కూలు పరిశీలించి క్షుణ్ణంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సరైన శిక్షణ ఇవ్వాలని కొంత ఇబ్బంది ఉంది తెలుసుకొని ప్రిన్సిపాల్ అధికారులకి తగిన చర్యలు తీసుకోవాలి ఈరోజు విద్యార్థులే రేపటి భవిష్యత్తు ఉపాధ్యాయులు సరైన రీతిలో చర్య తీసుకోవాలని విద్యార్థులు భవిష్యత్తు బావుంటుందని శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి విద్యార్థులకు రేపటి భవిష్యత్తు అని అన్నారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే
యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)
గాంధీ మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్ పుస్తకాలు బ్యాక్స్ స్టూడెంట్స్ బట్టలు షూస్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విద్యార్థులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎమర్జెన్సీ డే వ్యతిరేక దినం విద్యార్థులకి అవగాహన సదస్సును నిర్వహించారు ప్రతి యువతి యువకుడు ప్రతి ఒక్కరూ ఓటునేది చాలా విలువైనది దానిపై రేపటి రోజు మీదే భవిష్యత్తు అని వెల్లడించారు
శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ 10 ఈ సంవత్సరాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం విద్యా అధికం ఎక్కువైపోయింది దాంతో నా పేదరికం కూడా తగ్గింది 35 వేల కోట్ల మందిని బిపిఎల్ బయటికి తీసుకురావడం కూడా జరిగింది విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రతిదీ కూడా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం ఎస్ బేక్ జనసేన పార్టీ ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడితి శంకర్
52 డివిజన్ టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి చంటి
49 డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్
37వ డివిజన్ మండల అధ్యక్షుడు నీలం ఠాగూర్
ఎన్టీఆర్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఓబీసీ మచ్చ రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయి బిజెపి కార్యదర్శి ఉమాకాంత్ బిజెపి నాయకులు పిచ్చయ్య బిజెపి నాయకులు బేస్ కంటేశ్వరుడు బిజెపి నాయకులు పైలా సతీషు టిడిపి నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు బిజెపి నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు