ఈ రోజు ఉదయం 28-6-24 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) డివిజన్ పర్యటన చేసి శుభోదయం ప్రజా దర్బార్ నిర్వహించి స్థానికుల సమస్యలను
అడగగా వారు త్రాగునీటినందు నలకలుగా వస్తున్నాయని, కుక్కలు బెడద ఎక్కువగా ఉన్నదని, చెప్పగా కార్పొరేటర్ ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అదేవిధంగా మురుగు నీరు నిల్వ లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, వ్యర్థ పదార్థాలు టబ్ లో వేసి కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వవలెనని, కాలువలో చెత్త వెయ్యరాదని ప్రజలను కోరడం జరిగింది.