Home Andhra Pradesh V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు...

V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ ఈవో కె రామారావు

3
0

 చెందిన V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ ఈవో కె రామారావు

ది.04-07-2024: 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

        ఈరోజు సత్యనారాయణ పురం, విజయవాడకు చెందిన V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here