Home Political news దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి ఉత్సవాల్లో...

దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్

2
0

దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  75 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్

వైసీపీ కేంద్ర కార్యాలయం,

తాడేపల్లి,

08.07.2024

*ఈ రోజు దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త  జోగి రమేష్ .*

*ఈ సంధర్భంగా  జోగి రమేష్  మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మరణం అనేది లేదని, వారు చూపిన బాటలో మాట తప్పక మడమ తిప్పకుండా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.*

ఈ జయంతి ఉత్సవాల్లో పలువురు రాష్ర్ట పార్టీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here