Home Political news బ్రాహ్మణ వీధిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు వారిని...

బ్రాహ్మణ వీధిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

2
0

 విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో గెలుపొందిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి రాజు  మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ని బ్రాహ్మణ వీధిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు  వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ బంక భాస్కర్, 1వ డివిజన్ కార్పొరేటర్ ఉద్ధంటి సురేష్ , వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here