విజయవాడ పశ్చిమ లో మైనారిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్
ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీనియర్ మైనారిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్* ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారావేత్త ఏపీ ఫర్నిచర్ అధినేత *షేక్ యాసీన్* , ప్యాలస్ వరల్డ్ అధినేత *మొహమ్మద్ ఇంతియాజ్* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర *ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు* ని కలిసి ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళం అందజేశారు.