మారేమళ్ళ శ్రీధర్” జ్ఞాపకార్థం.
విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర గల నిరాశ్రయుల భవనము నందు నిరాశ్రయులకు నూతన వస్త్రములు ఇవ్వటమైనది .
మరియు స్వీట్స్ పంచడమైన మరియు అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ తరఫున దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం అయినది ఈ కార్యక్రమంలో
Mఈవెంట్స్ పూర్ణ ,
శ్రీ లక్ష్మీ ప్రమోటర్స్ రాధాకృష్ణ
పొట్టి కామేశ్వరరావు
రూప్నాథ్ ,
మానేపల్లి మల్లికార్జున రావు జర్నలిస్ట్
లైన్స్ క్లబ్ సభ్యులు,
పాల్గొనడం అయినది