రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాజ్ నాథ్ సింగ్ కు సుజనా వివరించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.