Home Political news వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

3
0

వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్

దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం 

మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నాం

గత 10ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉంది

ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ

బీజేపీ మత తత్వ పార్టీ

బీజేపీ అరాచకాలు మనం 10 ఏళ్లుగా చూస్తున్నాం

హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు

దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట

ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, RSS అవమించింది

మూడు రంగుల జెండాను గౌరవించం అని చెప్పింది

ఒకే రంగు ఉండాలి అని చెప్పారు.. హిందువులు గౌరవించరు అని చెప్పారు

2001 వరకు RSS పార్టీ ఆఫిస్ లో జాతీయ జెండా ను ఎగరవేయలేదు

నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదు

హర్ గర్ ను మోడీ మోసం చేశారు

ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశాడు

ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారు

ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం

ఆంధ్ర రాష్ట్రంలో హర్ గర్ దోకా చేశారు

మణిపూర్ లో ఊచ కోత కోశారు

ఆంధ్రలో కూడా ప్రతి ఘర్ ను మోసం చేశాడు

ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశాడు

విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు

ఇవ్వాళ ఆంధ్రలో ప్రతి ఇంటిని మోసం చేశాడు

ఇవ్వాళ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది

రాజ్యాంగాన్ని మారుస్తాం అని అంటున్నారు

ఇవ్వాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి

మన రాజ్యాంగం కాపాడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి

ఈ దేశంలో ఐక్యత మళ్ళీ రావాలి అంటే…ప్రగతికి పునాదులు పడాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి

కాంగ్రెస్ రాకుంటే ఈ దేశం ఇబ్బందులు పడుతుంది

రాహుల్ జగన్ కలుస్తారు అనే విషయం అవాస్తవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here